Tuesday, 28 July 2026 08:53:21 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 60 డివిజన్లో ముగ్గుల పోటీలు.

Date : 13 January 2026 08:10 PM Views : 240

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 60వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా నాయకురాలు గూడ విజయ,పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి / గుంపుల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కొత్తగూడెం పట్టణ మాజీ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీధర్ మాట్లాడుతూ సంక్రాంతి అనగానే పిండి వంటలు, ముగ్గుల పోటీలు, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలా మహిళలు వేసే రంగవల్లులకు ప్రముఖ స్థానం ఉన్నదని గత వేల సంవత్సరాల నుండి నిరూపితమై వస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువమంది చిన్నారులు ముగ్గులు వేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది కానీ ఈ కార్యక్రమంలో ఎక్కువగా చిన్న పిల్లలకు పాల్గొనడం చాలా అద్భుతమైన విషయమని అన్నారు వారిని ఎంతో ప్రోత్సహిస్తున్న మాతృమూర్తులకు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది ముగ్గులు అంటేనే రంగవల్లులు ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇంద్రధనస్సు లాంటి రంగవల్లులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరీమణునికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరూ గెలిచినట్టే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలతో పాటు ప్రతి ఒక్క సోదరీమణునికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :