Tuesday, 28 July 2026 12:08:31 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తుఫాన్ ప్రభావంతో కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలుకు నష్టపరిహారం చెల్లించాలి

Date : 01 November 2025 05:22 PM Views : 292

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాది కొత్తగూడెం నవంబర్ 1 తెలుగు వెలుగు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తుఫాను ప్రభావంతో అధిక వర్షాలు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి పట్టించుకోకుండా అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన కూడా రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి మొన్న వచ్చిన మొంథా తుఫాన్ వల్ల పత్తి పూర్తిగా మొలకెత్తి 90% పత్తి రాలిపోయినది. జిల్లాలో అధిక వర్షాల వల్ల 90% రైతులు ఇంతవరకు ఒక్కసారి కూడా పత్తి తీయలేదు, అదే కాకుండా కూరగాయలు పంటలు, వరి, మిర్చి, పండ్లు తోటలు, పప్పు దినుసు పంటలు మరియు అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి, కానీ అగ్రికల్చర్ అధికారులు ఎక్కడా సర్వే చేయకుండా తూతూ మంత్రంగా ఇంట్లో ఉండే మండలానికి 5 ఎకరాలు 10 ఎకరాలు రాసి పంపినారు, కావున నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలి, పత్తి వేసిన రైతు తీవ్రంగా నష్టపోయినారు కావున పత్తి వేసిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినారు, పంటల బీమాను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ప్రతి రైతుకు నష్టం జరిగినది, కావున రైతులకు పూర్తి నష్టపరహారం చెల్లించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జల్లారపు శ్రీనివాసరావు, గొడుగు శ్రీధర్, సిరిపురపు ప్రసాద్, వందనపు సుబ్బు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :